స్వయంగా వీరు స్వాతంత్ర్య సమరములో పాల్గొన్న ఘట్టాలు చిరస్మరణీయాలు. జండా సత్యాగ్రహొద్యమం దేశ్మంతటా ముమ్మరంగ సాగుతున్న రోజల్లో ఏప్రిల్ నెలలో బందరు పట్టణ్ము మద్య భాగములొ కోనేటి మధ్య గల స్తంభము పై జండా ప్రతిష్టించారు.
+ మరింత సమాచారం
శ్రీ ' కవిశేఖర ' గురుజాడ రాఘవశర్మ గారు బందరు పట్తణములో పేరెన్నికగన్న కవి - పండితులు, జ్యొతిష - వాస్తు శాస్త్ర నంష్ణాతులు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. ఆనాటి పురప్రముఖులు శ్రీ భోగరాజు పట్తాభిసీతరామమయ్య, శ్రీ కోపల్లె హనుమంతరావు
+ మరింత సమాచారం
రాఘవ శర్మ గారికి స్వాతంత్ర్య సమర యోధునిగా వివిధ సంద్ర్భములలో బహూకరింప బడిన పతకములు, దక్షిణ ఖాది ప్రదర్శన బొంబాయి, మద్రాసు, బెంగలూరులలో మహత్మా గాంధి గారిచే బహూకరింపబడిన సువర్ణ, రజిత పతకములు మరియు ఇంకా ఎన్నో ....
+ మరింత సమాచారం